logo

సూళ్లూరుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ ఆకుతోట రమేష్ గారి ఆధ్వర్యంలో ఇంటింట ఎన్నికల ప్రచారం

*సూళ్లూరుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ ఆకుతోట రమేష్ గారి ఆధ్వర్యంలో ఇంటింట ఎన్నికల ప్రచారం*

సూళ్లూరుపేట నియోజకవర్గ ఎన్డీయే అభ్యర్థిని డాక్టర్ *శ్రీమతి నెలవల విజయశ్రీ* గారికి మద్దతుగా సూళ్లూరుపేట పట్టణ పరిధిలోని *ఆర్యభట్టా నగర్* నందు నేడు పట్టణ అధ్యక్షులు శ్రీ *ఆకుతోట రమేష్* గారి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగినది..

కార్యక్రమంలో భాగంగా ఆర్యభట్టా నగర్ నందు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రతి గడపకు వెళ్లి,కరపత్రాలను అందజేస్తూ ప్రచారాన్ని నిర్వహించారు..ఇందులో భాగంగా స్థానిక ప్రజలను ఉదేశించి మాట్లాడుతూ ఐదేళ్లు పరిపాలించిన జగన్ మోసపు ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి దగ్గా చేసిందని చెప్తూ,రాష్ట్రంలో *1.6 లక్షల* మంది సచివాలయం ఉద్యోగులు వున్నా వారిని ఉపయోగించకుండా పండుటాకులను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా శవ రాజకీయాలు చేసిందని దాన్ని ప్రభావం అనేకమంది వృద్దులు మరణించారని వాపోయారు...రాబోయే రెండు నెలల కాలంలో మన ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే పెన్షన్లను *4000* వేలు చేసి వాటిని మీ ఇంటి వద్దకే వచ్చి ప్రతి నెలా అందచేసే విధంగా తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు...

మన రాష్ట్రం అభివృద్ధి పథం వైపు నడవాలి అంటే *చంద్రబాబు నాయుడు* గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనావుందని,కనుక మన సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ స్థానానికి ఎన్డీయే అభ్యర్థిని గా పోటీచేస్తున్న *డాక్టర్ శ్రీమతి నెలవల విజయశ్రీ* గారిని,తిరుపతి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న శ్రీ *వెలగపల్లి వరప్రసాద్ రావు* గారిని గెలిపించేందుకు గాను వారివురికీ మద్దతుగా మీ అమూల్యమైన ఓట్లను *సైకిల్* మరియు *కమలం* గుర్తులపై ముద్రించి అఖండ మెజారిటీతో గెలిపించవల్సినదిగా విజ్ఞప్తి చేశారు...

కార్యక్రమంలో పాల్గొనినవారిలో సూళ్లూరుపేట పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీ *AG కిషోర్* గారు,
సూళ్లూరుపేట పట్టణ తెలుగు యువత అధ్యక్షులు శ్రీ *మేడా సాయి నారాయణ* గారు,సూళ్లూరుపేట పట్టణ జనసేనా పార్టీ అధ్యక్షులు శ్రీ *పొన్నా కాటయ్య* గారు,సూళ్లూరుపేట నియోజకవర్గ SC సెల్ అధ్యక్షులు శ్రీ *కుదిరి పెంచలయ్య* గారు,తిరుపతి పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు శ్రీ *పరసా రాజా* గారు,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు *చీమలదన్ను రమణయ్య* గారు, *వెంకట్* గారు, *సత్యనారాయణ రాజు* గారు,తెలుగుదేశం పార్టీ యువనాయకులు *దాసరి శశిధర్* *ఇమాన్యుల్ తాతపూడి* *కట్టబోయిన వెంకటేష్ యాదవ్* డేగలపాలెం 247 బూత్ ఇంచార్జ్ శ్రీ *అమాస సతీష్ రెడ్డి* సూళ్లూరుపేట నియోజకవర్గ *TNTUC* అధ్యక్షులు *ఎర్రబోతు ప్రశాంత్* సూళ్లూరుపేట పట్టణ తెలుగు యువత సభ్యులు పట్టు చరణ్ యాదవ్, వాసు,వెంకటేష్,హరిబాబు,అవినాష్,శంకర్ తదితరులు పాల్గొన్నారు....

24
2846 views